TS News: దేశంలో ప్రతిపక్షం లేకుండా చేయాలనే భాజపా ప్రలోభాలు: శ్రీనివాస్ గౌడ్
భాజపా అనేక రాష్ట్రాలలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అధికారంలోకి వచ్చిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. సంవత్సరానికి రెండుకోట్లు ఇస్తానన్న భాజపా... ఇప్పటి వరకూ కనీసం కోటి ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్షమనేదే లేకుండా చేయాలని ఇటువంటి దురాలోచనలకు పాల్పడుతోందని మంత్రి ఆరోపించారు.
Published : 27 Oct 2022 21:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)