IND vs AUS: మ్యాచ్‌ టికెట్లపై మాకూ సమాచారం ఇవ్వలేదు: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

టికెట్ల విక్రయంలో హెచ్‌సీఏ నిర్లక్ష్యం ఉంటే తప్పక చర్యలు తీసుకుంటామని రాష్ట్ర క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. భారత్‌, ఆస్ట్రేలియా మ్యాచ్‌ టికెట్లను ఇంత ఆలస్యంగా విక్రయించడం సరికాదన్న ఆయన.. ప్రభుత్వానికి హెచ్‌సీఏ ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆక్షేపించారు. తెలంగాణ, హైదరాబాద్‌కు అన్ని విషయాల్లో అన్యాయం చేస్తున్నారని, క్రికెట్ మ్యాచులు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు.

Published : 22 Sep 2022 15:41 IST
Tags :

మరిన్ని