Telangana news: గ్రూప్‌-1 నిపుణులు మేజర్‌ ఎస్పీఎస్‌ ఒబెరాయ్‌తో ముఖాముఖి

గ్రూప్ వన్.. రాష్ట్రస్థాయిలో అత్యున్నత ఉద్యోగ నియామక పరీక్ష.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ నోటిఫికేషన్  ఎప్పుడెప్పుడు వస్తుందా అని నిరుద్యోగ యువత వెయ్యి కళ్లతో ఎదురు చూసింది. ఇప్పుడా సమయం రానే వచ్చింది. జులై నెలాఖరు లేదా ఆగస్టు మొదటి వారంలో ప్రిలిమ్స్  పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని టీఎస్‌పీఎస్సీ వర్గాలు చెబుతున్నారు.  ఈ నేపథ్యంలో ఏకం ఐఏఎస్ అకాడమీ అడ్వైజర్ మేజర్ ఎస్పీఎస్ ఒబెరాయ్‌తో ముఖాముఖి.

Published : 24 May 2022 22:08 IST
Tags :

మరిన్ని