Pakka Commercial: మహేశ్‌బాబుతో సినిమా చెయ్యాలనుకుంటున్నా: రాశీఖన్నా

అవకాశం వస్తే తరువాతి సినిమా మహేశ్‌బాబుతో చెయ్యాలనుకుంటున్నానని అంటున్నారు హీరోయిన్‌ రాశీఖన్నా. ‘పక్కా కమర్షియల్‌’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఓ ఇంటర్వ్యూలో తన అంతరంగాన్ని చెప్పుకొచ్చారు. గోపీచంద్‌, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో కామెడీ, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘పక్కా కమర్షియల్‌’. మారుతి దర్శకుడు. జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published : 21 Jun 2022 19:45 IST

అవకాశం వస్తే తరువాతి సినిమా మహేశ్‌బాబుతో చెయ్యాలనుకుంటున్నానని అంటున్నారు హీరోయిన్‌ రాశీఖన్నా. ‘పక్కా కమర్షియల్‌’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఓ ఇంటర్వ్యూలో తన అంతరంగాన్ని చెప్పుకొచ్చారు. గోపీచంద్‌, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో కామెడీ, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘పక్కా కమర్షియల్‌’. మారుతి దర్శకుడు. జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

మరిన్ని