Pakka Commercial: మహేశ్బాబుతో సినిమా చెయ్యాలనుకుంటున్నా: రాశీఖన్నా
అవకాశం వస్తే తరువాతి సినిమా మహేశ్బాబుతో చెయ్యాలనుకుంటున్నానని అంటున్నారు హీరోయిన్ రాశీఖన్నా. ‘పక్కా కమర్షియల్’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఏర్పాటు చేసిన ఓ ఇంటర్వ్యూలో తన అంతరంగాన్ని చెప్పుకొచ్చారు. గోపీచంద్, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో కామెడీ, కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రం ‘పక్కా కమర్షియల్’. మారుతి దర్శకుడు. జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Published : 21 Jun 2022 19:45 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం