Atchannaidu: ‘మహానాడు’లో వాటిపై స్పష్టత: అచ్చెన్న

ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. అభిమానులు, పార్టీ శ్రేణులే మహానాడును విజయవంతం చేస్తారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) స్పష్టం చేశారు. జగన్‌ తన పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో తెదేపా అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలపై.. ‘మహానాడు’లో తమ అధినేత చంద్రబాబు స్పష్టత ఇవ్వనున్నారని తెలిపారు. అదే విధంగా ఎన్నికల మేనిఫెస్టోపై ప్రాథమిక అంశాలు వెల్లడిస్తారని చెప్పారు.

Published : 26 May 2023 20:14 IST

ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. అభిమానులు, పార్టీ శ్రేణులే మహానాడును విజయవంతం చేస్తారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) స్పష్టం చేశారు. జగన్‌ తన పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో తెదేపా అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలపై.. ‘మహానాడు’లో తమ అధినేత చంద్రబాబు స్పష్టత ఇవ్వనున్నారని తెలిపారు. అదే విధంగా ఎన్నికల మేనిఫెస్టోపై ప్రాథమిక అంశాలు వెల్లడిస్తారని చెప్పారు.

Tags :

మరిన్ని