Atchannaidu: ‘మహానాడు’లో వాటిపై స్పష్టత: అచ్చెన్న
ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. అభిమానులు, పార్టీ శ్రేణులే మహానాడును విజయవంతం చేస్తారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) స్పష్టం చేశారు. జగన్ తన పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో తెదేపా అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలపై.. ‘మహానాడు’లో తమ అధినేత చంద్రబాబు స్పష్టత ఇవ్వనున్నారని తెలిపారు. అదే విధంగా ఎన్నికల మేనిఫెస్టోపై ప్రాథమిక అంశాలు వెల్లడిస్తారని చెప్పారు.
Published : 26 May 2023 20:14 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు