TDP: తెలంగాణలో తెదేపాకు 3 నెలల్లో పూర్వవైభవం తీసుకొస్తాం: కాసాని జ్ఞానేశ్వర్
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మూడు నెలల్లో పూర్వవైభవం తీసుకొస్తానని ఆ పార్టీ నూతన అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడిగా.. ఆయన రేపు పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు. గతంలో పార్టీలో కీలక పాత్ర పోషించిన జ్ఞానేశ్వర్.. బీసీ వర్గాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు రానుండగా.. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తానంటున్నారు.
Published : 09 Nov 2022 18:53 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు