Tirumala: రోజుకు 80 వేల మందికి.. వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం
తిరుమలలో జనవరి 2న వైకుంఠ ఏకాదశి, 3న ద్వాదశి పర్వదినాలతో పాటు.. పది రోజుల పాటు నిర్వహించే ఉత్తర ద్వార దర్శనాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని తితిదే ఈవో అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేపట్టామన్నారు. వైకుంఠద్వార దర్శనం టికెట్లు కలిగిన భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. రోజుకు 80 వేల మంది చొప్పున వివిధ కేటగిరీల భక్తులకు దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు.
Published : 01 Jan 2023 21:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే