Hyderabad: పెట్టుబడుల పేరుతో మోసం చేస్తున్న కీలక నిందితుల అరెస్టు

పెట్టుబడులు పేరుతో జనాన్ని నిండా ముంచిన కేటుగాళ్లు పోలీసులకు చిక్కారు. ఒక చైనా దేశస్థుడు సహా మొత్తం 9 మందిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేసి.. రిమాండ్‌కి తరలించారు. దేశవ్యాప్తంగా రూ.వందల కోట్లు కాజేసిన నేరగాళ్లు.. ఆ నగదును చైనాకు తరలిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

Published : 12 Oct 2022 10:38 IST

Tags :

మరిన్ని