18 ఏళ్లుగా విమానాశ్రయంలోనే ఆశ్రయం పొందిన వ్యక్తి.. గుండెపోటుతో మృతి
సుమారు 18 ఏళ్లు ఆయనకు విమానాశ్రయమే ఇల్లు అయ్యింది. తన వస్తువులను ఎయిర్ పోర్ట్ లోని ఓ మూల పెట్టుకుని.. అక్కడే బతికారు. 1988 నుంచి 2006 వరకు.. 18 ఏళ్ల పాటు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఎయిర్ పోర్ట్ లోనే జీవించిన వ్యక్తి.. ఇప్పుడు అదే విమానాశ్రయంలో మరణించారు. తన అనుభవాలను డైరీలో నిక్షిప్తం చేసుకుంటూ.. పుస్తకాలు చదువుతూ విమానాశ్రయంలో గడిపిన వ్యక్తి.. చివరికి అక్కడే కన్నుమూశారు. ప్రఖ్యాత దర్శకుడు స్టీఫెన్ స్పిల్ బర్గ్ను కదలించిన మెహ్రాన్ కరీమీ నస్సేరి గుండెపోటుతో మరణించారు.
Published : 14 Nov 2022 09:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు