Twitter: రూ.3.37 లక్షల కోట్లు పెట్టి ట్విట్టర్‌ను ఎందుకు కొన్నట్లు..?

సుమారు రూ.3.37 లక్షల కోట్లు పెట్టి మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేశారు. తన సంపదలో అధిక భాగాన్ని ట్విట్టర్ ను కైవసం చేసుకునేందుకు వెచ్చించారు. ఇంత ఖర్చు పెట్టి మస్క్ ట్విట్టర్ ను ఎందుకు కొనుగోలు చేశారన్న ప్రశ్న  అందరిలో ఉత్పన్నమవుతోంది. మస్క్ సారథ్యంలో ట్విటర్ లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయన్న దానిపైనా ఆసక్తి పెరుగుతోంది.

Published : 27 Apr 2022 11:39 IST

సుమారు రూ.3.37 లక్షల కోట్లు పెట్టి మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేశారు. తన సంపదలో అధిక భాగాన్ని ట్విట్టర్ ను కైవసం చేసుకునేందుకు వెచ్చించారు. ఇంత ఖర్చు పెట్టి మస్క్ ట్విట్టర్ ను ఎందుకు కొనుగోలు చేశారన్న ప్రశ్న  అందరిలో ఉత్పన్నమవుతోంది. మస్క్ సారథ్యంలో ట్విటర్ లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయన్న దానిపైనా ఆసక్తి పెరుగుతోంది.

Tags :

మరిన్ని