Twitter: రూ.3.37 లక్షల కోట్లు పెట్టి ట్విట్టర్ను ఎందుకు కొన్నట్లు..?
సుమారు రూ.3.37 లక్షల కోట్లు పెట్టి మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేశారు. తన సంపదలో అధిక భాగాన్ని ట్విట్టర్ ను కైవసం చేసుకునేందుకు వెచ్చించారు. ఇంత ఖర్చు పెట్టి మస్క్ ట్విట్టర్ ను ఎందుకు కొనుగోలు చేశారన్న ప్రశ్న అందరిలో ఉత్పన్నమవుతోంది. మస్క్ సారథ్యంలో ట్విటర్ లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయన్న దానిపైనా ఆసక్తి పెరుగుతోంది.
Published : 27 Apr 2022 11:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?