Soil: పుడమి కోసం పవిత్ర కార్యక్రమం

మట్టి మన ఆస్తి కాదు వెనకటి తరాల నుంచి మనకు వచ్చిన అపూర్వ వారసత్వం. జీవకోటికి ప్రాణాధారమైన ధరణిని భావితరాలకు సజీవంగా అందించాలనే సంకల్పంతో ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఓ ఉద్యమానికి శ్రీకారంచుట్టారు. ఆయన పిలుపుతో హైదరాబాద్ లోని ఈషా ఫౌండేషన్ సాంస్కృతిక శాఖ ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఈనెల 28న రాక్ హైట్స్ వేదికగా పలువురు గాయనీ గాయకులతో మట్టి ఆవశ్యకత తెలిపేలా కళలను గుదిగూర్చి ఓ వేడుకను నిర్వహించబోతున్నారు.

Published : 27 May 2022 18:17 IST

Tags :

మరిన్ని