Soil: పుడమి కోసం పవిత్ర కార్యక్రమం
మట్టి మన ఆస్తి కాదు వెనకటి తరాల నుంచి మనకు వచ్చిన అపూర్వ వారసత్వం. జీవకోటికి ప్రాణాధారమైన ధరణిని భావితరాలకు సజీవంగా అందించాలనే సంకల్పంతో ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఓ ఉద్యమానికి శ్రీకారంచుట్టారు. ఆయన పిలుపుతో హైదరాబాద్ లోని ఈషా ఫౌండేషన్ సాంస్కృతిక శాఖ ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఈనెల 28న రాక్ హైట్స్ వేదికగా పలువురు గాయనీ గాయకులతో మట్టి ఆవశ్యకత తెలిపేలా కళలను గుదిగూర్చి ఓ వేడుకను నిర్వహించబోతున్నారు.
Published : 27 May 2022 18:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!