Andhra News: ఆదివాసీలకు ఆచార్యులైన జవాన్లు

దేశ సరిహద్దులు, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో తుపాకులు పట్టుకుని గస్తీ కాసే ఐటీబీపీ జవాన్లు.. ఆచార్యులుగా మారారు. మారుమూల ప్రాంతాల్లోని ఆదివాసీ విద్యార్థులకు పోటీ పరీక్షల కోసం శిక్షణ ఇస్తున్నారు.

Published : 08 May 2022 10:16 IST

Tags :

మరిన్ని