Alibaba: యాంట్ గ్రూప్ నుంచి వైదొలగనున్న జాక్ మా
దిగ్గజ సంస్థలు అలీబాబా, యాంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మాపై చైనా ప్రభుత్వ ఒత్తిళ్లు పనిచేశాయి. అధికార కమ్యూనిస్టు పార్టీపై గతంలో విమర్శలు చేసినందుకు ఆయన భారీమూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. చైనా ప్రభుత్వ ఒత్తిళ్లతో "యాంట్ గ్రూప్" నుంచి "జాక్ మా" వైదొలగనున్నారు. సంస్థలో తన వాటాలను భారీగా తగ్గించుకోనున్నారు.
Published : 30 Jul 2022 16:13 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్