AP Bifurcation: అదే జరిగితే.. ఇండియాను ఇంగ్లండ్ మళ్లీ అడగొచ్చు: మంత్రి జగదీశ్
ఇప్పటికీ ఉమ్మడి రాష్ట్రమే మా విధానమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దూమరం రేగుతోంది. సజ్జల వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఇవన్నీ తెలివి తక్కువ వాదనలు అని ఎద్దేవా చేశారు. సజ్జల చెప్పినట్టే జరిగితే.. ఏపీని చెన్నై, ఇండియాను ఇంగ్లండ్ మళ్లీ అడగొచ్చని సైటైర్లు విసిరారు. మరోవైపు గుజరాత్లో భాజపా గెలుపు.. కాంగ్రెస్ వైఫల్యమేనని చెప్పారు.
Updated : 08 Dec 2022 20:18 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..