Andhra News: కుట్రలెన్ని చేసినా.. ఏమీ చేయలేరు: చంద్రబాబు

తెలుగుజాతి ఉన్నంతవరకు తెదేపా ఉంటుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. కర్నూలులో పర్యటించిన ఆయన.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

Published : 19 May 2022 15:36 IST

తెలుగుజాతి ఉన్నంతవరకు తెదేపా ఉంటుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. కర్నూలులో పర్యటించిన ఆయన.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

Tags :

మరిన్ని