TS News: రంగారెడ్డి జిల్లా మాడ్గులలో జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ

రంగారెడ్డి జిల్లా మాడ్గుల గ్రామంలో కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ జైపాల్ రెడ్డి విగ్రహాన్ని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైకాపా ఎంపీ ఆర్.కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. 

Published : 30 Sep 2022 13:06 IST

రంగారెడ్డి జిల్లా మాడ్గుల గ్రామంలో కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ జైపాల్ రెడ్డి విగ్రహాన్ని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైకాపా ఎంపీ ఆర్.కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. 

Tags :

మరిన్ని