Revanth Reddy: ఏడాది తర్వాత మెట్రోకు జైపాల్రెడ్డి పేరు పెట్టి చూపిస్తాం: రేవంత్రెడ్డి
హైదరాబాద్లో ఉన్న మెట్రో శ్రమ అంతా జైపాల్ రెడ్డిదే అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పేర్కొన్నారు. 12 నెలల తర్వాత మెట్రోకు జైపాల్రెడ్డి పేరు పెట్టి చూపిస్తామన్నారు. దివంగత కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. రంగారెడ్డి జిల్లాలో మాడ్గులలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులు హాజరయ్యారు.
Published : 30 Sep 2022 19:14 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్