Janasena: జులై 3 నుంచి జనసేన ఆధ్వర్యంలో ‘జన వాణి’: నాదెండ్ల

ప్రజల సమస్యలను ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి తెలియజేసేలా 'జనవాణి' పేరుతో జనసేన ప్రత్యేక కార్యక్రమం చేపట్టనుంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రజల సమస్యలు విని, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నారు. ఈ మేరకు పార్టీ రాజకీయ వ్యవహరాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు. జులై 3న విజయవాడలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు.

Published : 28 Jun 2022 18:07 IST

ప్రజల సమస్యలను ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి తెలియజేసేలా 'జనవాణి' పేరుతో జనసేన ప్రత్యేక కార్యక్రమం చేపట్టనుంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రజల సమస్యలు విని, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నారు. ఈ మేరకు పార్టీ రాజకీయ వ్యవహరాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు. జులై 3న విజయవాడలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు.

Tags :

మరిన్ని