Janasena: జులై 3 నుంచి జనసేన ఆధ్వర్యంలో ‘జన వాణి’: నాదెండ్ల
ప్రజల సమస్యలను ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి తెలియజేసేలా 'జనవాణి' పేరుతో జనసేన ప్రత్యేక కార్యక్రమం చేపట్టనుంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రజల సమస్యలు విని, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నారు. ఈ మేరకు పార్టీ రాజకీయ వ్యవహరాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. జులై 3న విజయవాడలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు.
Published : 28 Jun 2022 18:07 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం