Pawan Kalyan: అధికారంలో ఉండి గర్జనలేంటో అర్థంకావట్లేదు: పవన్ కల్యాణ్
విశాఖ విమానాశ్రయంలో జరిగిన ఘటన, జనసేన కార్యకర్తల అరెస్టులపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ మాట్లాడారు. ‘‘వైకాపా చేసే అక్రమాలు చూడటానికి జీవితకాలం సరిపోదు. ‘జనవాణి’ కార్యక్రమంలో గొడవ చేయాలనేది వారి ఉద్దేశం. ‘జనవాణి’ ద్వారా నన్ను ఆపడం కాదు.. జనాల గొంతు నొక్కడమే. అధికారంలో ఉండి గర్జనలు చేస్తామనడం ఏంటో అర్థంకావట్లేదు’’ అని పవన్ వ్యాఖ్యానించారు.
Published : 16 Oct 2022 10:28 IST
Tags :