Nadendla: వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేస్తాం: నాదెండ్ల మనోహర్

రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పార్టీలన్నింటినీ కలుపుకుని ముందుకెళ్తామని జనసేన పిఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar)వెల్లడించారు. వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరం కలిసి కృషి చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తానరనే దానిపై చర్చించలేదని ఆయన వివరించారు

Published : 14 May 2023 13:58 IST
Tags :

మరిన్ని