Nadendla Manohar: చంద్రబాబు, పవన్‌ మధ్య మరిన్ని భేటీలు జరుగుతాయి: నాదెండ్ల మనోహర్‌

వైకాపా (YSRCP) ముక్త ఆంధ్రప్రదేశ్ కోసం జనసేన (Janasena) పని చేస్తోందని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మరోసారి స్పష్టం చేశారు. చంద్రబాబు (Chandrababu), పవన్ (Pawan Kalyan) భేటీలో అనేక అంశాలు చర్చించారని.. భవిష్యత్తులో మరిన్ని సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 

Published : 30 Apr 2023 15:09 IST

వైకాపా (YSRCP) ముక్త ఆంధ్రప్రదేశ్ కోసం జనసేన (Janasena) పని చేస్తోందని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మరోసారి స్పష్టం చేశారు. చంద్రబాబు (Chandrababu), పవన్ (Pawan Kalyan) భేటీలో అనేక అంశాలు చర్చించారని.. భవిష్యత్తులో మరిన్ని సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 

Tags :

మరిన్ని