Nadendla Manohar: ‘వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్’గా మార్చడమే పవన్ లక్ష్యం: నాదెండ్ల

రాష్ట్రాన్ని ‘వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్’గా మార్చడమే పవన్ కల్యాణ్‌ లక్ష్యమని జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. దిల్లీ పర్యటనకు సంబంధించి వివరాలను ఆయన వెల్లడించారు. భవిష్యత్తు తరాల మేలు కోసం మంచి నిర్ణయంతో ముందుకు సాగుతామన్నారు. పొత్తులపై సరైన సమయంలో పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. పోలవరం ఆలస్యానికి జగన్ అసమర్థతే కారణమని విమర్శించారు.

Updated : 05 Apr 2023 18:57 IST
Tags :

మరిన్ని