Janasena: ప్రజల ఆవేదన నుంచే పరిష్కాలు పుట్టుకొస్తాయ్‌: పవన్‌

నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడే సమాజంలో సమస్యలు తెలుస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజల ఆవేదన నుంచే పరిష్కారాలు పుట్టుకొస్తాయన్నారు.జనసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమాన్ని విజయవాడలో ఆయన ప్రారంభించారు. అధికారం ఉంటేనే సమస్యలను పరిష్కరిస్తామని నేతలు అనుకుంటే అంటే కుదరదన్నారు.

Published : 03 Jul 2022 16:31 IST
Tags :

మరిన్ని