Japanese Special Yaga: సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో జపాన్ దేశస్థుల యాగం
తమిళనాడులోని తిరువణ్నామలై నగర సమీపంలో అరుదైన ఆధ్యాత్మిక దృశ్యం ఆవిష్కృతమైంది. దేవనాంపాటు గ్రామంలో వెలసిన స్వయంభు సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో జపాన్ దేశస్థులు ప్రత్యేక యాగాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పది మందికి పైగా జపనీయులు హాజరయ్యారు. సంస్కృత వేద మంత్రాలను జపనీయులు పఠిస్తుంటే గ్రామ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా తిలకిస్తూ తన్మయత్వానికి లోనయ్యారు.
Published : 28 Jul 2022 17:18 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది: వైఎస్ షర్మిల
-
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
-
భారీ బంగారం కంటెయినర్ మాయం కేసు.. నిందితుల్లో భారత సంతతి వ్యక్తులు
-
దుబాయ్లో వర్షాలు.. భారతీయుల కోసం హెల్ప్లైన్ నంబర్లు
-
ఐపీఎల్లో ఆ రూల్ నాకు నచ్చలేదు: రోహిత్ శర్మ
-
ఇన్ఫీ లాభం 30 శాతం జంప్.. ఒక్కో షేరుపై ₹28 డివిడెండ్