Japanese Special Yaga: సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో జపాన్‌ దేశస్థుల యాగం

తమిళనాడులోని తిరువణ్నామలై నగర సమీపంలో అరుదైన ఆధ్యాత్మిక దృశ్యం ఆవిష్కృతమైంది. దేవనాంపాటు గ్రామంలో వెలసిన  స్వయంభు సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో జపాన్‌ దేశస్థులు ప్రత్యేక యాగాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పది మందికి పైగా జపనీయులు హాజరయ్యారు. సంస్కృత వేద మంత్రాలను జపనీయులు పఠిస్తుంటే గ్రామ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా తిలకిస్తూ తన్మయత్వానికి లోనయ్యారు. 

Published : 28 Jul 2022 17:18 IST

Tags :

మరిన్ని