TS EAMCET: తెలంగాణ ఎంసెట్లో ఏపీ విద్యార్థి టాప్.. ఎలా సాధించాడంటే?
తెలంగాణ ఎంసెట్ బైపీసీ విభాగంలో మెుదటి ర్యాంకు సాధించాడు రాజమండ్రి (Rajahmundry)కి చెందిన బూరుగుపల్లి సత్య రాజ జస్వంత్ (Jaswanth). వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన జస్వంత్. చిన్నప్పటి నుంచి చదువుల్లో ముందుండే వాడు. నీట్లో మంచి ర్యాంక్ సాధించి వైద్య రంగంలో స్థిరపడాలన్నది అతడి లక్ష్యం. ఆశ, లక్ష్యం, పట్టుదలతో చదివితే అనుకున్నది సాధించివచ్చని నిరూపించాడు ఆ కుర్రాడు.
Published : 26 May 2023 14:22 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా