TS EAMCET: తెలంగాణ ఎంసెట్‌లో ఏపీ విద్యార్థి టాప్‌.. ఎలా సాధించాడంటే?

తెలంగాణ ఎంసెట్‌ బైపీసీ విభాగంలో మెుదటి ర్యాంకు సాధించాడు రాజమండ్రి (Rajahmundry)కి చెందిన బూరుగుపల్లి సత్య రాజ జస్వంత్ (Jaswanth). వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన జస్వంత్. చిన్నప్పటి నుంచి చదువుల్లో ముందుండే వాడు. నీట్‌లో మంచి ర్యాంక్‌ సాధించి వైద్య రంగంలో స్థిరపడాలన్నది అతడి లక్ష్యం. ఆశ, లక్ష్యం, పట్టుదలతో చదివితే అనుకున్నది సాధించివచ్చని నిరూపించాడు ఆ కుర్రాడు. 

Published : 26 May 2023 14:22 IST

Tags :

మరిన్ని