World Record: 165 కిలోల బరువును పళ్లతో ఎత్తిన జవాన్‌

రాష్ట్రంలోని కైమూర్‌ జిల్లా రామ్‌గఢ్‌కు చెందిన ధర్మేంద్ర కుమార్‌ త్రిపుర రైఫిల్స్‌లో జవానుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన 165 కిలోల బరువును పళ్లతో ఎత్తి రికార్డు సృష్టించారు. సుమారు 10 సెకన్లపాటు ఆ బరువును గాలిలోకి ఎత్తారు. ధర్మేంద్ర ఇప్పటివరకు గిన్నిస్‌ బుక్‌ సహా 9 ప్రపంచ రికార్డుల్లో స్థానం సంపాదించారు.

Updated : 09 Feb 2023 11:34 IST

Tags :

మరిన్ని