World Record: 165 కిలోల బరువును పళ్లతో ఎత్తిన జవాన్
రాష్ట్రంలోని కైమూర్ జిల్లా రామ్గఢ్కు చెందిన ధర్మేంద్ర కుమార్ త్రిపుర రైఫిల్స్లో జవానుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన 165 కిలోల బరువును పళ్లతో ఎత్తి రికార్డు సృష్టించారు. సుమారు 10 సెకన్లపాటు ఆ బరువును గాలిలోకి ఎత్తారు. ధర్మేంద్ర ఇప్పటివరకు గిన్నిస్ బుక్ సహా 9 ప్రపంచ రికార్డుల్లో స్థానం సంపాదించారు.
Updated : 09 Feb 2023 11:34 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే