Jayalalitha: తమిళనాడు మాజీ సీఎం జయలలిత మృతిపై నివేదికలో సంచలన విషయాలు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం.. మరోసారి తీవ్ర చర్చకు దారి తీసింది. జయలలిత మరణించిన విషయాన్ని దాదాపు 31 గంటలు ఆలస్యంగా ప్రపంచానికి చెప్పారని జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ నివేదిక బహిర్గతపర్చింది. ఈ అంశంలో జయలలిత నెచ్చెలి శశికళను విచారించాలని కూడా ఆ నివేదికలో పేర్కొంది. ఈ నివేదికలో.. జయలలితకు మెరుగైన వైద్యం అందలేదని, సరైన వైద్యం అంది ఉంటే జయలలిత బతికి ఉండేవారని కూడా పేర్కొనడం తీవ్ర కలకలం రేపింది. ఈ అంశం మరోసారి తమిళనాడులో రాజకీయ వేడిని రాజేసింది.
Published : 18 Oct 2022 16:52 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా