Tadipatri: తాడిపత్రి డీఎస్పీపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజం
తాడిపత్రి (Tadipatri) డీఎస్పీపై తెదేపా నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ భూమిలో గుడిసెలు వేస్తున్నవారిని అడ్డుకున్నందుకు.. తమపైనే డీఎస్పీ చైతన్య SC, ST కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాజకీయంగా అనేక అక్రమ కేసులు పెట్టిన డీఎస్పీ చైతన్య చాలా తప్పులు చేస్తున్నారని ఆరోపించారు.
Published : 25 Jan 2023 19:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్