JC Prbhakarreddy: తాడిపత్రిలో వరుస ఘటనలకు పోలీసుల వైఫల్యమే కారణం: జేసీ ప్రభాకర్ రెడ్డి

తాడిపత్రిలో వరుస సంఘటనలకు పోలీసుల వైఫల్యమే కారణమని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఇంటి ముందు నిద్రిస్తున్న తల్లీ, కుమార్తెపై పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను అనంతపురం ఆసుపత్రిలో జేసీ పరామర్శించారు. 

Published : 16 Aug 2022 16:55 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు