JGM: పాన్‌ఇండియా మూవీ ‘జేజీఎం’ షూటింగ్‌ షురూ..!

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘జేజీఎం’. ఈ పాన్ ఇండియా మూవీ హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదల కాబోతోంది. పూజా హెగ్డే కథానాయిక. మొదటి షూట్ షెడ్యూల్‌ను శనివారం ప్రారంభించారు.

Published : 05 Jun 2022 16:20 IST

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘జేజీఎం’. ఈ పాన్ ఇండియా మూవీ హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదల కాబోతోంది. పూజా హెగ్డే కథానాయిక. మొదటి షూట్ షెడ్యూల్‌ను శనివారం ప్రారంభించారు.

Tags :

మరిన్ని