AP News: పాత పింఛన్ విధానం అమలుకు ఏపీ ప్రభుత్వం అనాసక్తి
పాత పింఛన్ విధానం అమలుపై ప్రభుత్వం మరోసారి అనాసక్తిని చాటుకుంది. గ్యారెంటీ పెన్షన్కు మెరుగులు దిద్ది అమలు చేస్తామని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో స్పష్టంచేసింది. ఉద్యోగ సంఘాల డిమాండ్లలో అవకాశమున్న మేరకు అన్నింటినీ పరిష్కరించామని తెలిపింది. మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తర్వాత హామీలపై ప్రకటనలు ఉంటాయని మంత్రుల కమిటీ స్పష్టంచేసింది. చర్చల్లో చాలా వరకు డిమాండ్లు నెరవేరాయని ఉద్యోగ సంఘాల నాయకులు (Employees leaders) సంతృప్తి వ్యక్తం చేశారు.
Published : 06 Jun 2023 10:30 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు