Uttarakhand: డేంజర్ జోన్లో జోషిమఠ్.. ఉపగ్రహ చిత్రాలు విడుదల
ఉత్తరాఖండ్లో పర్యాటక క్షేత్రమైన జోషిమఠ్లో ప్రమాదం రోజురోజుకు పెరుగుతోంది. అక్కడ వందల సంఖ్యలో ఇళ్లకు ఇప్పటికే పగుళ్లు రాగా.. నివాసితులను ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. తాజాగా జోషిమఠ్లోని ప్రమాద తీవ్రతను తెలియజేస్తూ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉప గ్రహ చిత్రాలను విడుదల చేసింది. జోషిమఠ్ డేంజర్ జోన్లోకి వెళ్తున్నట్లు.. ఈ ఉప గ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి.
Published : 13 Jan 2023 15:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే