Uttarakhand: వందలాది ఇళ్లకు పగుళ్లు.. భయాందోళనలో ప్రజలు..!
ఉత్తరాఖండ్లోని జోషీమఠ్ నగరంలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో భూమి కుంగి.. వందలాది ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. భయాందోళనలకు గురైన ప్రజలు.. ఇళ్ల నుంచి బయటకొచ్చి ఎముకలు కొరికే చలిలో ఆరుబయటే కాలం వెళ్లదీస్తున్నారు. భూమి కుంగడానికి కారణాలు తెలియరాలేదు. ఈ అంశంపై.. నిపుణులు పరిశోధనలు చేస్తున్నారు.
Published : 05 Jan 2023 18:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..