Uttarakhand: వందలాది ఇళ్లకు పగుళ్లు.. భయాందోళనలో ప్రజలు..!

ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్ నగరంలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో భూమి కుంగి.. వందలాది ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. భయాందోళనలకు గురైన ప్రజలు.. ఇళ్ల నుంచి బయటకొచ్చి ఎముకలు కొరికే చలిలో ఆరుబయటే కాలం వెళ్లదీస్తున్నారు. భూమి కుంగడానికి కారణాలు తెలియరాలేదు. ఈ అంశంపై.. నిపుణులు పరిశోధనలు చేస్తున్నారు.

Published : 05 Jan 2023 18:28 IST

ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్ నగరంలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో భూమి కుంగి.. వందలాది ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. భయాందోళనలకు గురైన ప్రజలు.. ఇళ్ల నుంచి బయటకొచ్చి ఎముకలు కొరికే చలిలో ఆరుబయటే కాలం వెళ్లదీస్తున్నారు. భూమి కుంగడానికి కారణాలు తెలియరాలేదు. ఈ అంశంపై.. నిపుణులు పరిశోధనలు చేస్తున్నారు.

Tags :

మరిన్ని