Maharashtra: ఖర్చుకు వెనకాడని శిందే.. ఎమ్మెల్యేల సౌకర్యాల కోసం రూ.కోట్లు
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏ క్షణంలో కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగరేసిన శివసేన సీనియర్ నేత ఏక్ నాథ్ శిందే తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి అసోంలో మకాం వేశారు. దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు తనకు మద్దతుగా ఉన్నారని చెబుతూ.. వారికి సౌకర్యాల కల్పనకు ఏమాత్రం వెనకాడటం లేదు.
Published : 24 Jun 2022 15:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట