Maharashtra: ఖర్చుకు వెనకాడని శిందే.. ఎమ్మెల్యేల సౌకర్యాల కోసం రూ.కోట్లు

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏ క్షణంలో కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగరేసిన శివసేన సీనియర్ నేత ఏక్ నాథ్ శిందే తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి అసోంలో మకాం వేశారు. దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు తనకు మద్దతుగా ఉన్నారని చెబుతూ.. వారికి సౌకర్యాల కల్పనకు ఏమాత్రం వెనకాడటం లేదు.

Published : 24 Jun 2022 15:05 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు