Justice NV Ramana: వ్యాపారులకు రాజ్యాంగంపై అవగాహన ఉండాలి : జస్టిస్‌ ఎన్వీ రమణ

వ్యాపారులు రాజ్యాంగం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. గచ్చిబౌలిలోని ఐఎస్‌బీలో జరిగిన లీడర్‌ షిప్‌ సమ్మిట్‌-2022కు జస్టిస్‌ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. హైదరాబాద్‌లోని ఐఎస్‌బీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న జస్టిస్‌ ఎన్వీ రమణ.. 20 ఏళ్లలో ప్రపంచంలోనే గొప్ప సంస్థగా ఎదిగిందన్నారు.

Published : 24 Sep 2022 14:25 IST

వ్యాపారులు రాజ్యాంగం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. గచ్చిబౌలిలోని ఐఎస్‌బీలో జరిగిన లీడర్‌ షిప్‌ సమ్మిట్‌-2022కు జస్టిస్‌ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. హైదరాబాద్‌లోని ఐఎస్‌బీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న జస్టిస్‌ ఎన్వీ రమణ.. 20 ఏళ్లలో ప్రపంచంలోనే గొప్ప సంస్థగా ఎదిగిందన్నారు.

Tags :

మరిన్ని