KA Paul: మంత్రి బొత్స రూ.లక్షల కోట్లు ఎలా సంపాదించారో దర్యాప్తు చేయాలి!: కేఏ పాల్‌

ఏపీలో అవినీతి తాండవిస్తోందని ప్రజాశాంతి పార్టీ అద్యక్షుడు కే.ఏ.పాల్ (KA Paul) విమర్శించారు. విశాఖలో మీడియాతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తన మిత్రుడు, మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) రూ.లక్షల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. ఆయన ఆస్తులపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.

Published : 04 May 2023 19:21 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు