KA Paul: 48 గంటల్లో ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఖాయం..!: కేఏ పాల్
ఎమ్మెల్సీ కవిత, సీఎం కేసీఆర్పై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. 48 గంటల్లోనే కవిత అరెస్ట్ కావడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. కవిత అరెస్ట్ కేవలం ఆరంభమేనని పేర్కొన్నారు. నిరుద్యోగులు, మహిళలు, బడుగు, బలహీన వర్గాలను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. మార్చి 10న కవిత అరెస్ట్ అవుతారని జోస్యం చెప్పారు.
Published : 08 Mar 2023 16:11 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు