KA Paul: మునుగోడు నిరుద్యోగ యువతకు కేఏ పాల్‌ బంపరాఫర్‌!

మునుగోడు నియోజకవర్గంలోని యువతీయువకులకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపరాఫర్‌ ప్రకటించారు. తన 59వ జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలోని 59 మంది నిరుద్యోగులను లాటరీ పద్ధతిన ఎంపిక చేసి.. వారికి పాస్ పోర్ట్, అమెరికా వీసా ఉచితంగా ఇప్పించనున్నట్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్‌, ప్రధాని మోదీ యువతను మోసం చేశారన్న పాల్.. నిరుద్యోగుల కష్టాలు తనకే తెలుసునన్నారు. తన జన్మదిన కానుకగా అందిస్తున్న అవకాశాన్ని మునుగోడు యువత ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.

Published : 20 Sep 2022 12:09 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు