Munugode bypoll: లక్షకుపైగా ఓట్లు నాకే!.. బ్యాలెట్ పేపరు పెడితే రుజువు చేస్తా: కేఏ పాల్‌

మునుగోడు ఉప ఎన్నికలో తెరాస, భాజపాలు భారీగా అవినీతికి పాల్పడ్డాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. లక్షకుపైగా ఓట్లు తనకే వచ్చినట్లు చెప్పారు. బ్యాలెట్‌ పేపర్‌ పెడితే ఆ విషయం రుజువు చేసి చూపిస్తానన్నారు. ఎలక్షన్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అవినీతిపై కోర్టుకు వెళ్లి తేల్చుకుంటామన్నారు. 

Published : 06 Nov 2022 14:06 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు