Munugode bypoll: లక్షకుపైగా ఓట్లు నాకే!.. బ్యాలెట్ పేపరు పెడితే రుజువు చేస్తా: కేఏ పాల్
మునుగోడు ఉప ఎన్నికలో తెరాస, భాజపాలు భారీగా అవినీతికి పాల్పడ్డాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. లక్షకుపైగా ఓట్లు తనకే వచ్చినట్లు చెప్పారు. బ్యాలెట్ పేపర్ పెడితే ఆ విషయం రుజువు చేసి చూపిస్తానన్నారు. ఎలక్షన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అవినీతిపై కోర్టుకు వెళ్లి తేల్చుకుంటామన్నారు.
Published : 06 Nov 2022 14:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’ - దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?