KA Paul: 75 ఏళ్లలో కాని అభివృద్ధి ఆరు నెలల్లో చూపిస్తా: కేఏ పాల్
నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ. పాల్ ‘రోడ్ షో’నిర్వహించారు. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం, నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు కల్పిస్తానని తెలిపారు. 75 ఏళ్లలో కాని అభివృద్ధిని కేవలం ఆరు నెలల్లోనే చేసి చూపిస్తానన్నారు.
Published : 25 Aug 2022 13:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
-
ఇంటినే చక్కదిద్దలేరు.. ఇక రాష్ట్రాన్ని ఎలా?: అనురాగ్ ఠాకూర్
-
బందరుకు ఏం చేశారో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా?: చంద్రబాబు
-
గుజరాత్ను వణికించిన దిల్లీ
-
దేశ సరిహద్దులు పూర్తిగా సురక్షితమే: రాజ్నాథ్ సింగ్