KA Paul: భాజపాను ఓడించేందుకు దేశమంతా తిరుగుతా..!: కేఏ పాల్‌

భాజపాను ఓడించేందుకు దేశమంతా పర్యటిస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) తెలిపారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన దీక్షకు పాల్ మద్దతు తెలిపారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. 

Published : 05 May 2023 15:51 IST

భాజపాను ఓడించేందుకు దేశమంతా పర్యటిస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) తెలిపారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన దీక్షకు పాల్ మద్దతు తెలిపారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. 

Tags :

మరిన్ని