Munugode bypoll: పోలింగ్ కేంద్రంలో కేఏ పాల్ పరుగులు.. వీడియో చూశారా..!
మునుగోడు ప్రజలు మార్పు కోసం ఓటు వేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్ పిలుపునిచ్చారు. ఉప ఎన్నికల వేళ మునుగోడు నియోజకవర్గాన్ని చుట్టేస్తున్న కేఏ పాల్.. పోలింగ్ కేంద్రం వద్ద పరుగులు పెడుతున్నారు. ఈ ఒకే రోజు 100 పోలింగ్ కేంద్రాలను చుట్టేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పాల్ తెలిపారు.
Updated : 03 Nov 2022 11:48 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా