Kadiyam: షర్మిల.. ఆంధ్రాకు వెళ్లు.. జగన్ జైలుకు వెళ్తే అవకాశం రావొచ్చు: కడియం
తెలంగాణ బడ్జెట్పై వైతెపా అధ్యక్షురాలు షర్మిల మాట్లాడటం బాధాకరమని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి (Kadiyam Srihari) విమర్శించారు. ‘‘జగన్ జైలులో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్ర చేశారు. షర్మిలకు జగన్ రాజకీయంగా అన్యాయం చేశారు. షర్మిల.. ఆంధ్రాకు వెళ్లి అక్కడి ప్రజలకు మొర పెట్టుకోండి. రేపో మాపో జగన్ జైలుకు వెళ్లి పోతే మీకు అవకాశం వస్తుంది. తెలంగాణలో తిరిగి మీ సమయం వృథా చేసుకోవద్దు’’ అని వ్యాఖ్యానించారు.
Updated : 07 Feb 2023 17:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం