Telangana News: భాజపా కార్యాలయం వద్ద కల్వకుంట్ల కౌంట్‌డౌన్‌ బోర్డు

భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద ‘సాలు దొర-సెలవు దొర’ పేరుతో డిజిటల్‌ బోర్డును మళ్లీ ఏర్పాటు చేశారు. ప్రజావ్యతిరేక పాలనను కొనసాగిస్తున్న కేసీఆర్‌కు రోజులు దగ్గర పడ్డాయని సూచిస్తూ.. భాజపా గతంలో కౌంట్‌డౌన్‌ బోర్డును ఏర్పాటు చేసింది. దీనిపై రాజకీయ దుమారం రేగింది.    

Published : 19 Aug 2022 18:51 IST

భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద ‘సాలు దొర-సెలవు దొర’ పేరుతో డిజిటల్‌ బోర్డును మళ్లీ ఏర్పాటు చేశారు. ప్రజావ్యతిరేక పాలనను కొనసాగిస్తున్న కేసీఆర్‌కు రోజులు దగ్గర పడ్డాయని సూచిస్తూ.. భాజపా గతంలో కౌంట్‌డౌన్‌ బోర్డును ఏర్పాటు చేసింది. దీనిపై రాజకీయ దుమారం రేగింది.    

Tags :

మరిన్ని