Telangana News: మహబూబాబాద్ జిల్లా సెల్యులైటిస్ వ్యాధి కలవరం
సెల్యులైటిస్ వ్యాధితో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల వాసులు ఇబ్బంది పడుతున్నారు. నాలుగేళ్ల క్రితం ఇదే గ్రామంలో ఈ వ్యాధితో పదుల సంఖ్యలో ఇబ్బందులు పడగా... జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అక్కడ ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామస్థులు వాడే నీటిని ప్రయోగశాలకు పంపించారు.తగ్గు ముఖం పట్టిన ఈ వ్యాధి మళ్లీ గ్రామంతో పాటు చుట్టుపక్కల తండాలు, గ్రామాలలో ప్రబలుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Published : 06 Aug 2022 14:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి