Karnataka: భీమా నదిపై కర్ణాటక బ్యారేజీ నిర్మాణం.. తెలంగాణలో సాగుపై ప్రభావం!

కర్ణాటక నిర్ణయం తెలంగాణలోని 25 వేల ఎకరాల సాగుపై తీవ్ర ప్రభావం చూపబోతోంది. ఆ రాష్ట్రంలో భీమా నదిపై ఉన్న జొలదడిగి-గూడురు బ్యారేజీ ఎత్తును పెంచడమే ఇందుకు కారణం. కర్ణాటకలో బ్యారేజీ ఎత్తు నిర్మాణం పనులు పూర్తయితే.. తెలంగాణలోని భీమా పరివాహాక ప్రాంతం ఎడారిగా మారనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Published : 26 Jun 2022 09:49 IST

కర్ణాటక నిర్ణయం తెలంగాణలోని 25 వేల ఎకరాల సాగుపై తీవ్ర ప్రభావం చూపబోతోంది. ఆ రాష్ట్రంలో భీమా నదిపై ఉన్న జొలదడిగి-గూడురు బ్యారేజీ ఎత్తును పెంచడమే ఇందుకు కారణం. కర్ణాటకలో బ్యారేజీ ఎత్తు నిర్మాణం పనులు పూర్తయితే.. తెలంగాణలోని భీమా పరివాహాక ప్రాంతం ఎడారిగా మారనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Tags :

మరిన్ని