Karnataka: భీమా నదిపై కర్ణాటక బ్యారేజీ నిర్మాణం.. తెలంగాణలో సాగుపై ప్రభావం!
కర్ణాటక నిర్ణయం తెలంగాణలోని 25 వేల ఎకరాల సాగుపై తీవ్ర ప్రభావం చూపబోతోంది. ఆ రాష్ట్రంలో భీమా నదిపై ఉన్న జొలదడిగి-గూడురు బ్యారేజీ ఎత్తును పెంచడమే ఇందుకు కారణం. కర్ణాటకలో బ్యారేజీ ఎత్తు నిర్మాణం పనులు పూర్తయితే.. తెలంగాణలోని భీమా పరివాహాక ప్రాంతం ఎడారిగా మారనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
Published : 26 Jun 2022 09:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత