Viral: ‘ఈ ఎద్దును తీసుకోండి’.. లంచం అడిగిన అధికారులకు రైతన్న ఝలక్!
అధికారులకు లంచం ఇచ్చి విసిగిపోయిన ఓ రైతు వినూత్న నిరసన తెలిపిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఇది వరకు లంచం ఇచ్చిన అధికారులు బదిలీ అయి.. ఆ స్థానంలో వచ్చినవారు మళ్లీ డబ్బులు డిమాండ్ చేయడంతో.. లంచానికి బదులు ఏకంగా తన ఎద్దును కార్యాలయానికి తీసుకొచ్చాడు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు.. ఎల్లప్ప రికార్డుల్లో మార్పుచేస్తామని హామీ ఇచ్చి.. లంచం అడిగిన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
Published : 11 Mar 2023 13:27 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ