Viral: ‘ఈ ఎద్దును తీసుకోండి’.. లంచం అడిగిన అధికారులకు రైతన్న ఝలక్‌!

అధికారులకు లంచం ఇచ్చి విసిగిపోయిన ఓ రైతు వినూత్న నిరసన తెలిపిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఇది వరకు లంచం ఇచ్చిన అధికారులు బదిలీ అయి.. ఆ స్థానంలో వచ్చినవారు మళ్లీ డబ్బులు డిమాండ్ చేయడంతో.. లంచానికి బదులు ఏకంగా తన ఎద్దును కార్యాలయానికి తీసుకొచ్చాడు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు.. ఎల్లప్ప రికార్డుల్లో మార్పుచేస్తామని హామీ ఇచ్చి.. లంచం అడిగిన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

Published : 11 Mar 2023 13:27 IST

అధికారులకు లంచం ఇచ్చి విసిగిపోయిన ఓ రైతు వినూత్న నిరసన తెలిపిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఇది వరకు లంచం ఇచ్చిన అధికారులు బదిలీ అయి.. ఆ స్థానంలో వచ్చినవారు మళ్లీ డబ్బులు డిమాండ్ చేయడంతో.. లంచానికి బదులు ఏకంగా తన ఎద్దును కార్యాలయానికి తీసుకొచ్చాడు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు.. ఎల్లప్ప రికార్డుల్లో మార్పుచేస్తామని హామీ ఇచ్చి.. లంచం అడిగిన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు