Karnataka: కర్ణాటక రెండుగా విడిపోతుంది: మంత్రి ఉమేశ్‌ కత్తి

2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు ఏర్పడబోతున్నాయంటూ కర్ణాటక మంత్రి  ఉమేశ్‌ కత్తి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా కర్ణాటక రెండు రాష్ట్రాలుగా విడిపోతుందని, ఈ విషయాన్ని ప్రధాని మోదీ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అయితే దీనిపై ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై స్పందించారు. ప్రస్తుతానికి అలాంటి ప్రతిపాదనేమీ లేదని పేర్కొన్నారు. 

Published : 25 Jun 2022 19:33 IST

2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు ఏర్పడబోతున్నాయంటూ కర్ణాటక మంత్రి  ఉమేశ్‌ కత్తి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా కర్ణాటక రెండు రాష్ట్రాలుగా విడిపోతుందని, ఈ విషయాన్ని ప్రధాని మోదీ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అయితే దీనిపై ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై స్పందించారు. ప్రస్తుతానికి అలాంటి ప్రతిపాదనేమీ లేదని పేర్కొన్నారు. 

Tags :

మరిన్ని