Karnataka: కర్ణాటక రెండుగా విడిపోతుంది: మంత్రి ఉమేశ్ కత్తి
2024 లోక్సభ ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు ఏర్పడబోతున్నాయంటూ కర్ణాటక మంత్రి ఉమేశ్ కత్తి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా కర్ణాటక రెండు రాష్ట్రాలుగా విడిపోతుందని, ఈ విషయాన్ని ప్రధాని మోదీ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అయితే దీనిపై ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై స్పందించారు. ప్రస్తుతానికి అలాంటి ప్రతిపాదనేమీ లేదని పేర్కొన్నారు.
Published : 25 Jun 2022 19:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
-
అంటకాగితే.. అంతే రాణా..!
-
సైబర్ మోసమా.. వారియర్లు పట్టేస్తారు!