Karthika Mahotsavam: ‘ఈటీవీ’లో గరుడ అష్టోత్తరం..
గణపతి మూషికం, సుబ్రహ్మణ్యుని నెమలి, దుర్గాదేవి పులి, శివుని నంది వంటి దైవ సేవకులకు ఎంత గుర్తింపు ఉందో విష్ణు వాహకుడైన గరుడుడికి అంతే ప్రాధాన్యం ఉంది. ఈ నేపథ్యంలో ‘ఈటీవీ’ నిర్వహిస్తున్న ‘కార్తిక మహోత్సవం’లో భాగంగా 20వ రోజు గరుడాళ్వారుని అష్టోత్తరం ప్రసారమైంది. కలియుగంలో దానానికి ఉన్న ప్రాముఖ్యం గురించి శ్రీమాన్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి ‘ధర్మం-మర్మం’లో వివరించారు.
Updated : 14 Nov 2022 19:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?