Karthika Somavaram: కార్తికమాసం చివరి సోమవారం.. శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
కార్తికమాసం చివరి సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాలల్లోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మార్మోగాయి. ప్రసిద్ధ శివాలయాల్లో తెల్లవారుజాము నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీశైలంలోని శ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. రాజమండ్రిలో గోదావరి నదిలో భారీగా భక్తులు కార్తిక దీపాలు వదిలారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.
Published : 21 Nov 2022 10:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM