Karthika Somavaram: కార్తికమాసం చివరి సోమవారం.. శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

కార్తికమాసం చివరి సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాలల్లోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మార్మోగాయి. ప్రసిద్ధ శివాలయాల్లో తెల్లవారుజాము నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీశైలంలోని శ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. రాజమండ్రిలో గోదావరి నదిలో భారీగా భక్తులు కార్తిక దీపాలు వదిలారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. 

Published : 21 Nov 2022 10:31 IST

కార్తికమాసం చివరి సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాలల్లోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మార్మోగాయి. ప్రసిద్ధ శివాలయాల్లో తెల్లవారుజాము నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీశైలంలోని శ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. రాజమండ్రిలో గోదావరి నదిలో భారీగా భక్తులు కార్తిక దీపాలు వదిలారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. 

Tags :

మరిన్ని